Raithu Bazaar in Jammikunta ఇందుమూలముగా సమస్త జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత పజలకు తెలియజేయునది ఏమనగా వచ్చే బుధవారం అనగా తేది: 18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ (నూతన జమ్మికుంట కూరగాయల మార్కెట్) లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మరియు బయట ఎక్కడ కూడా కూరగాయలు క్రయవిక్రయాలు జరపకుండా చూసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్, పద్మావతి, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్, పోలీసు శాఖ వారిని ఈ […]
జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు.. వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం మృతిచెందడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బచ్చుభాస్కర్
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జమ్మికుంట మండల నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకుల మరియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం నూతన కమిటీని గాజుల శంకరయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా : బుచ్చయ్య గౌడ్ బుర్ర నర్సయ్య గౌడ్ ఎల్ల స్వామి గౌడ్ రాజమల్లు గౌడ్ మరియు వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు మరియు సభ్యులు అధిక […]
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లో కరోనా టీకా వేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, తెరాస రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జమ్మికుంట కమిషనర్ అనిసూర్ రషీద్ గారు మరియు ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళ పల్లి రాజేశ్వరరావు గారు వ్యాక్సిన్ తీసుకున్న కమిషనర్ అనిసూర్ రషీద్ గారిని ఉద్యోగులను కార్మికులనుఅభినందించారు.చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారుమాట్లాడుతూ అందరూ ఉద్యోగులు తప్పకుంట వ్యాక్సిన్ తీసుకోవాలని కరోనా రహితoగా జమ్మికుంట ను తీర్చిదిద్దాలని అన్నారు .
29 న జరిగే మహాధర్నా ను విజయవంతం చేయండి. ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం. తేది 19.12.2020 శనివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రం లో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షునిగా ఉన్నత పాఠశాల టేకుర్తి కి చెందిన నెరుపటి ఆనంద్ (అంకూస్). ప్రధాన కార్యదర్శిగా ప్రాథమికోన్నత పాఠశాల శ్రీరాములపల్లి కి చెందిన యం నాగరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా […]
జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద గాంధీ కి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు కమీషనర్ అనిసూర్ రషీద్ గారు, పి ఎ సి ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు…
ఈ రోజు సాయంత్రం జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా రాస్తా రోకో యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అలాగే యూపీ సీఎం ల దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగిన తర్వాత ధర్నా రాస్తరోకో చేసి అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని రవి , NSUI సెంట్రల్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ సజ్జాద్ మొహమ్మద్ లు మాట్లాడుతూ దళిత మహిళా ను గ్యాంగ్ రేప్ చేసి కామాంధుల దాష్టీకానికి గురైన యువతి అరవకుడదని […]
Need digital marketing for your company. Whatsapp Blaster is the best choice. Contact: 9154545254 for more details జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ & ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్తిస్థాయిలో అయిపోయిన ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ, సి ఐ […]