తేదీ; 09-09-2020 కరీంనగర్ జిల్లా జమ్మికుంటఅసెంబ్లీ సమావేశంలో విఆర్వో వ్యవస్థ రద్దు పై బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేసిఆర్, కేటీఆర్, ఈటెల చిత్ర పటాలకు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసిన టిఅర్ఎస్ నాయకులు.అనంతరం కాళోజీ జయంతి పురస్కరించుకొని కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూఅవినీతి నిర్మూలనే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా VRO వ్యవస్థ రద్దు చేసిన ఘనత […]
తేదీ 07-09-2020 సోమవారం రోజున ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా హజ్రత్ సయ్యద్ ఇంకుషావళీ రహమతుల్లా అలై దర్గాను దర్శించుకున్న రామగుండంకి చెందిన ఐఎన్టియుసి అధ్యక్షుడు బాబర్ సలీం పాషా మరియు ఆయన సతీమణి అయిన రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ షకీనా బేగం కుటుంబ సభ్యులతో దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.దర్గాలో ముస్లింల మత గురువు గులాం యాసీన్, మౌలానా నౌమాన్ హాష్మి, ఖాజా పాష గార్లు ప్రత్యేక […]
జమ్మికుంట పట్టణ సుందరీకరణ గురించి గౌరవనీయులు శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విలీనమైన గ్రామాలు ధర్మారం, రామన్నపల్లీ, కొత్తపల్లి లో సిసి రోడ్లు సైడ్ లైన్ లు కల్వర్టులు సెంటర్ లైటింగ్ పార్కులు స్మశాన వాటికలు మూడు గ్రామాలలో మౌలిక వసతుల గురించి లోకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేషినీ స్వప్న కోటి, కమిషనర్ రషీద్, మున్సిపల్ […]
సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక గాంధీ చౌరస్తాలో ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా టెస్టులు, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ ఉచితంగా చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలల పాటు నెలకు 7500 నగదు ఇవ్వాలని, రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, […]
జమ్మికుంట లోని సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లను సందర్శించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ గారు మరియు ఆర్డిఓ బెన్ షాలోం గారు , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కమీషనర్ అనిసూర్ రషీద్, తహసీల్దార్ నారాయణ గారు, సి ఐ సృజన్ రెడ్డి గారు కౌన్సిలర్ దిడ్డి రాము, శ్రీపతి నరేష్ గారు పాల్గొన్నారు.
హైదరాబాద్ : మసాబ్ టాంక్ లోని సిడీఎంఏ కార్యాలయంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశం అయిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ గారు హాజరయ్యారు. రెండు మున్సిపాలిటీలలో ఉన్న సమస్యలు పరిష్కారం, మోడల్ టౌన్ లుగా తీర్చిదిద్దడానికి అవసరం అయినా కంప్రేహెన్సివ్ సిటీ డెవల్మెంట్ ప్లాన్ తయారు చేయాలని కోరిన మంత్రి. […]
జమ్మికుంట: (మన జమ్మికుంట) ఈరోజు కొత్తపల్లి లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మికుంట పట్టణ హమాలీ సంఘం అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ నాయకుడు దేశిని కోటి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజ ఆరోగ్యం కోసం కష్ట పడుతున్నా మంత్రి గారిపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం ఏక వచనంగా మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారితో ఎలా వుండాలి ఎలా గౌరవం ఇవ్వాలి అని తెలవని వారు ఒక గౌరవ ప్రజా మంత్రి అయినటువంటి […]
Promote your business and get leads immediately with bulk SMS service. we are offering promotional and transactional SMS on offer. Buy 20000 and more SMS get 20% off. Limited offer valid upto 30th, September, 2020 only. Contact 9154545254 for more details.
జమ్మికుంట: విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం.
తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నియోజక వర్గం లోని దెబ్బ తిన్న ప్రాంతాలను పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు అలాగే వరద బాదితులను కలిసి మంత్రి ఈటెల పరామర్శించారు.మంత్రి మాట్లాడుతూ… గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండాయి. వరద ప్రభావం తెలుసుకునేందుకు ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు మానేరు పరివాహక […]