ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక స్మశావాటిక నీరుతో నిండి పోయింది. మరణించిన వారి అంత్యక్రియలు చేయడం కష్టంగా మారుతుంది. దీనిపై జమ్మికుంట, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు, బచ్చు శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఊరికి ఇరువైపులా స్మశాన వాటికలు ఉండాలని ఎంతో ఆర్భాటంగా, నిధులు కేటాయించినప్పటికీ, “జమ్మికుంట పట్టణ నడిబొడ్డున ఆర్యవైశ్య ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి స్మశాన వాటిక” ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వసతులు ఉన్నప్పటికీ, […]
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి సతీమణి శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారికి జన్మ దినం పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిన్న ఆదివారం (తేదీ 09.08.2020) రోజు హైదరాబాద్ లో జరిగింది.నూతన కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా నుండి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి కి చోటు దక్కింది.నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి ప్రస్తుత కరోనా సమయంలో డాక్టర్స్ మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన […]
ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణ కేంద్రంలో కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. పత్తి కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ “2014 సంవత్సరం లో సీఎం కేసిఆర్ కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తా అని చెప్పిన కేసిఆర్ కి గుర్తు చేస్తూ 2017 లో కరీంనగర్ జిల్లా నడి బొడ్డున మెడికల్ కాలేజీ కోసం టిపిసిసి వర్కింగ్ […]
జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ కు నిరసనగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వయించడం జరిగింది అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అక్రమంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మారాగపు చర్య అని పేర్కొనడం జరిగింది ఇది నిర్మాణం జరిగితే ఇందులో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని విద్యార్థి సంఘనాయకులు అయినటువంటి NSUI జిల్లా కో-ఆర్డినేటర్ […]
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వరుసగా ఆధునిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్.టి. చికిత్సలు మరియు డయాలసిస్ సేవలు ఆరంభమయ్యాయి. పెరిగిన సేవలకు అనుగుణంగా విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి ఆధునిక జనరేటర్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైనా అడ్మిట్ అయిన పేషెంట్లు కరెంటు కోతతో […]
కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు… ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది.. ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం […]
ప్రైవేట్ ఆస్పత్రుల మీద వస్తున్న ఫిర్యాదులు, వివిధ పత్రికలలో వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పి పి ఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు […]
అత్తింట్లో అరాచకం… భూతవైద్యం పేరుతో యువతికి చిత్రహింసలు జమ్మికుంట పోలీసుల అదుపులో భూత వైద్యుడు..? కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు దెయ్యం పట్టిందని బాలింతని చూడకుండ భూత వైద్యం పేరిట అత్తింటి కుటుంబ సభ్యులు తీవ్రంగ కొట్టిన చిత్రహింసలు చేసారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు బాధితురాలు ను కరీంనగర్ ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. చిత్ర హింసలకు గురి చేసిన […]
జమ్మికుంట లో ని దుబ్బ మల్లన్న దేవస్థానం దగ్గర హరితహారం చెట్లకు నీరు అందించడానికి గాను బోరు వేయిస్తున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ బోంగోని వీరన్న, మారపెల్లి బిక్షపతి, రావికంటి రాజు పాల్గొన్నారు.