కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామ శివారులో నాటు సారాయిని అక్రమంగా తయారు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా గ్రామ శివారులో 100 లీటర్ల బెల్లం పానకం నాటు సారాయి తయారీకి నిల్వ ఉంచగా దానిని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇట్టి దాడులలో సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్ ఐ కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామాలలో చట్టవ్యతిరేకంగా నాటు సారాయి తయారుచేసి […]
జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి జమ్మికుంట పరిధిలో కాలేజ్ గ్రౌండ్ లో గల మార్కెట్ బంద్ అన్న వాట్స్ అప్ న్యూస్ ను నమ్మకండి. అందులో హోల్ సెల్ వ్యాపార్తులు వారు బంద్ చేసుకున్నారు, మార్కెట్ యదా విధిగా రేపటినుంచి నడుస్తుంది రైతులు వారు పండించిన కూరగాయలు ఇదే మార్కెట్ కు తెచ్చి అమ్ముకోవచ్చు ఎవరు కుడు అసత్య ప్రచారాలు నమ్మకండి… జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి జమ్మికుంట పరిసర గ్రామాల్లో ని కూరగాయల రైతులు యధాతధంగా […]
జమ్మికుంట మండలం నాగం పేట గ్రామపంచాయతీ పరిధిలో ఆటో డ్రైవర్లకు గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులను పంపిణీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట ఎంపీపీ మమత ,మాజీ మార్కెట్ సభ్యులు తుమ్మేటి సమ్మిరెడ్డి,జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్. శ్రీ రామ్ శ్యామ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడట మే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ […]
జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జమ్మికుంట తాసిల్దార్ నారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించుటకు చర్యలలో భాగంగా శ్రీయుత కలెక్టర్, కరీంనగర్ గారి సూచనల మేరకు తేది: 29.03.2020 రోజున జమ్మికుంట పట్టణములోని కిరాణ షాపు / సూపర్ మార్కెట్ / వర్తక సంఘం సభ్యులు / యాజమానులతో సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశంలో జమ్మికుంట పట్టణ ప్రజలు ఎక్కువగా కిరాణ షాప్/ సూపర్ మార్కెట్ / వర్తక సంఘం వద్ద […]
జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ […]
జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు.హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ చౌరస్తా […]
కరోనా పాసిటివ్ పేషంట్ ను పరామర్శించిన ఈటెల – డాక్టర్ల మనోధైర్యాన్ని పెంచిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంటే భయంతో వణుకుతున్న స్థితిలో హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పరామర్శించి చరిత్ర సృష్టించారు. సామాన్య ప్రజలే కాకుండా డాక్టర్లు సైతం చికిత్స చేయడానికి భయపడుతున్న తరుణంలో మంత్రి ఈటెల కరుణ పాజిటివ్ పేషెంట్ ను […]
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా:- ఇళ్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామ శివారులోని కెనాల్ ల మర్రివానిపల్లి గ్రామానికి చెందిన అల్లకొండ రాజిరెడ్డి( 37) అను వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మునిగంటి రాణి గత నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం లేదంటూ కళాశాల ముందు బైఠాయింపు.