జమ్మికుంట మండల ప్రజలకు, జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి డిసెంబర్ 31 సందర్భంగా 🍾ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన 🎂రోడ్డు మీద కేక్ కటింగ్ లాంటివీ చేసినా 🎼DJ పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన 🚘మధ్యం తాగి వాహనాలు నడపిన 🏍మోటార్ సైకిల్ తో రాష్ డ్రైవింగ్ చేసిన బైక్ లపై ట్రిపుల్ రైడింగ్ చేసిన మహిళలకు, చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ఇబ్బందులు కలిగించిన అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన […]
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అధ్యక్షుని గృహం వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పాడి కౌశిక్ రెడ్డి ఎగరవేశారు మరియు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఎనలేని సేవ చేసింది అని కొనియాడారు రాబోయే మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
తేదీ 23.12.2019 ఈరోజు జమ్మికుంట ఉర్దూ మీడియం స్కూల్ లో గణిత శాస్త్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి గారు స్కూల్లో నిర్వహించిన సైన్సు పేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వట్టేపల్లి ప్రకాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముస్లింల అతి పవిత్రమైన మాసం రబ్బి ఉల్ సానిలొ ముస్లింలు ఎంతో పవిత్రంగాజరుపుకునే పండుగలలో గ్యారిమి షరీఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది…క్రీ॥శ॥ 1078( 1రంజాన్ 471 హీజ్రి) సంవత్సరంలో ఇరాక్ దేశంలోనిజిలాన్ గ్రామంలో హజ్రత్ అబుసాలెహ్ ముసా మరియు సయ్యదా– అబుల్ ఖైర్ ఫాతిమా దంపతులకు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్– ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలై అనే కుమారుడు జన్మించాడు.చిన్న తనంలోనే తండ్రి పోగొట్టుకున్న హజ్రత్ గౌసే ఆజమ్ తల్లిసంరక్షణలో పెరిగి అల్లాహ్ […]
తేదీ 22.12.2019 | జమ్మికుంట కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు .టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారు పాల్గొన్నారు జమ్మికుంట ఎం.పి.అర్. గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, ఎంపీపీలు, […]
ఈరోజు జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ నియమించడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా షేక్ జబిఉల్ల , ఉపాధ్యక్షులుగా ఎం ఏ ఫెరోజ్ , కార్యదర్శిగా మొహమ్మద్ ముజీబ్ , సహాయ కార్యదర్శిగా మొహమ్మద్ సిరజొద్దిన్ , ట్రెజరీగా మొహమ్మద్ యాకుబ్ పాషా లు నియమితులు అయ్యారు ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు షేక్ జబిఉల్ల మాట్లాడుతూ మసీద్ అభివృద్దే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుంది […]
తేదీ 22-12-2019 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో సైకో వీరంగం. గ్రామానికి చెందిన ఓ వివాహితను తన వెంట పంపించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకు ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో చీకట్లు ఉన్నాయి. కిందికి దిగాలని పోలీసులు అతనికి నచ్చ చెబుతున్నారు. పెళ్లై భర్త ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటానని, తన వెంట పంపించాలని సైకో డిమాండ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం […]
-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్లో ఎస్ఐ, ఏఎస్ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం. ఎక్కడ నుండో వచ్చిన కొండచిలువ జమ్మికుంట మండలం కొరపల్లి ఊరు చెరువు లో తుమ్మ చెట్టు పై ప్రత్యక్షం. అక్కడి నుండి సురక్షితంగా పంపించే ప్రయత్నం చేస్తున్న గ్రామస్తులు. పట్టి బంధించిన అఫ్జల్ మరియు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, […]