Site logo

Blog

May 27
ఆర్మీ కి అర్హత సాధించిన అబ్దుల్ కలాంకు సన్మానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం రామన్న పల్లె గ్రామం కు చెందిన పేద మైనార్టీ వర్గానికి చెందిన ఎస్ డి మహబూబ్ ఎస్ డి గౌసియా ల కుమారుడు అయిన అబ్దుల్ కలాం ఆర్మీ కి అర్హత సాధించిన నందుకు కు జమ్మికుంట హిందూ ధార్మిక సంస్థలు కొత్తపల్లి నందు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ ఆవాల రాజి రెడ్డి గారు రు గుండా తిరుపతయ్య గారు టెలికాం […]

May 23
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు… 1 హైదరాబాద్ :-ఆసియోద్దీన్ ఒవైసీ AIMM2 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి BJP3 ఆదిలాబాద్ :-సోయం బాబురావు BJP4 కరీంనగర్:-బండి సంజయ్ BJP5 నిజామాబాద్ :-అరవింద్ BJP6 చేవెళ్ల:-కొండా విశ్వేశ్వర్ రెడ్డి CONGRESS7 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ CONGRESS8 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి CONGRESS9 జహీరాబాద్:-BB పాటిల్ TRS10 వరంగల్:- పసునూరి దయాకర్ TRS11 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి TRS12 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి CONGRESS13 ఖమ్మం:-నామ నాగేశ్వర్ […]

May 18
నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి పాలిసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనతెలంగాణలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల కోసం ఇప్పటికే 12,303 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించి, స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వీరు శనివారం నుంచి జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసేదాకా (ఈ నెల 24 వరకు) వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

May 17
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య  ప్రత్యేక పూజలు చేసి  ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు

May 17
కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయంలో అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయం ప్రిన్సిపాల్ కె. సుప్రియ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిధులు గా జిల్లా specట్రోలర్ అధికారి దాస్ శ్రీనివాస్ గారు, మండల ఎంఈఓ వి .శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు మరియు ఎస్ వో రమాదేవి గారు ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను అభినందించి బహుమతి ఇచ్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు […]

May 17
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు.  రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ […]

Feb 14
Representation to railway minister to stop express trains at jammikunta railway station

ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే ప్రయాణికుల సంఘం మెంబర్ అయిన పట్టణానికి చెందిన నన్నబోయిన రవికుమార్ న్యూఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు. representation to railway minister to stop express trains at jammikunta railway station ఈ సందర్భంగా danapur express కాజీపేట టూ సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్లేందుకు అదనపు […]

Feb 12
జమ్మికుంట పురపాలక సంఘం నూతన చైర్మన్ గా శీలం శ్రీనివాస్

తేదీ 11-02-2019 మనజమ్మికుంట న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టిన తర్వాత Sheelam Srinivas as new Jammikunta Municipality Chairman గత నాలుగు నెలలుగా ఉత్కంఠగా ఎదురు చూసిన నూతన చైర్మన్ ఈరోజు ఏకగ్రీవంగా ముగిసింది. గత పురపాలక సంఘం ఛైర్మన్ పై సెప్టెంబర్ 18 న అవిశ్వాసం పెట్టిన 19 కౌన్సిలర్లు. నేడు హుజురాబాద్ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఆర్డీవో చెన్నయ్య […]

Jan 29
ఒక్క సెట్టింగ్ తో మీ ఫోన్ లో కాంటాక్ట్స్ ఎప్పటికీ భద్రం

మొబైల్ ఫోన్ మార్చి నపపుడల్లా లేదా పోయినప్పుడు చాలా మంది కి ఏర్పడే మొట్ట మొదటి సమస్య ఫోన్ నెంబర్స్ లేక పోవడం. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ఎవరికి ఫోన్ నెంబర్స్ రాసి భద్ర పరిచే అలవాటు లేకుండా పోయింది.మరి ఈ సమస్యకు చాలా మంచి పరిష్కారం ఉంది. సులభంగా ఎప్పటికప్పుడు మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఆన్ లైన్ లో అనగా వర్చ్యువల్ గా స్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఎలాంటి […]

Jan 24
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి : తహసీల్దార్ నారాయణ

National Voters Day arrangements by Jammikunta MRO జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి జమ్మికుంట తహసిల్దార్ నారాయణ. జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమం జమ్మికుంట మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని తహసీల్దార్ నారాయణ సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, వి,ఆర్,ఎ లతో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల్లంతైన ఓటర్లను గుర్తించి మళ్ళీ ఓటు నమోదు చేయాలని, […]